ప్రేక్షకులు లేకుండా మెగా టోర్నీ వద్దు.. ప్లీజ్‌
మెల్‌బోర్న్‌: ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్‌కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తేనే మంచిదని న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు  బ్రెండన్‌ మెకల్లమ్‌  అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్‌ నివారణ అనేది ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా లేకపోవడంతో ప్రధాన క్రీడా ఈవెంట్లను వచ్చే ఏడాదికి జరిపిత…
కరోనా : 2 కోట్ల సబ్బులు ఉచితం, ధరల కోత
ముంబై: ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్)  కోవిడ్‌ -19  (కరోనా వైరస్‌) వ్యతిరేక పోరాటంలో తన వంతుగా ముందుకు వచ్చింది. భారతదేశంలో కరోనా వైరస్‌తో పోరాడటానికి రూ .100 కోట్లను సాయం అందిస్తున్నట్టు  శుక్రవారం ప్రకటించింది. అలాగే కరోనా వ్యాప్తిని నిరోధించే శానిటైజర్లు, సబ్బులను తక…
అద్భుతం జరుగుతుందనుకున్నారు!
న్యూఢిల్లీ:  నిర్భయ కేసులో ఉరితీయ బడ్డ నలుగురు దోషులు అద్భుతం జరుగుతుందని చివరి నిమిషం వరకు అనుకున్నారని తీహార్‌ జైలు వర్గాలు వెల్లడించాయి. ఉరిశిక్ష వేయకుండా నిలిపివేస్తారని ఆశ పడ్డారని తెలిపాయి. కోర్టు నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా అని పదేపదే అడిగారని జైలు అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవార…
రామ్‌ గోపాల్‌ వర్మ ఓ జీనియస్‌: నటి
వివాదస్పద దర్శకుడు  రామ్‌ గోపాల్‌ వర్మ  చాలా జీనియస్‌ అని ఓ నటి కితాబు ఇచ్చారు. ఆమె ఎవరో కాదు.. 2002లో వర్మ తెరకెక్కించిన ‘కంపెనీ’ సినిమాలో ‘కల్లాస్‌’ పాటలో కనిపించి పేరు తెచ్చుకున్న  ఇషా కొప్పికర్‌.  ప్రస్తుతం ఈ నటి వర్మ రూపొందిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో మళ్లీ కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఓ మ…
కరోనా ఎఫెక్ట్‌: ట్రైనీ ఐపీఎస్‌ల ఔట్‌డోర్‌ శిక్షణ రద్దు
హైదరాబాద్‌: తెలంగాణలో  కరోనా వైరస్‌(కోవిడ్‌-19)  కేసుల సం​ఖ్య పెరుగుతున్న క్రమంలో నేషనల్‌ పోలీసు శిక్షణ అకాడమీ నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ట్రైనీ ఐపీఎస్‌ అధికారులకు ఔట్‌డోర్‌ శిక్షణను రద్దు చేసింది. ప్రస్తుతం ఎన్‌పీఏలో 229 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పొందుతున్నారు. ఐపీఎస్‌ల శిక్షణ అకా…
ఒరాకిల్‌ నుంచి స‘రాగాల’ దాకా...
సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం.. ఐదంకెల జీతం.. అయినా ఇవేవీ ఆమెకు సంతృప్తినివ్వలేదు. సంగీతంపైనే మనసు మళ్లింది. పదేళ్లపాటు ఉద్యోగం చేస్తూనే వీకెండ్‌లో సంగీత ప్రదర్శనలిచ్చింది. అయితే కొద్ది సంవత్సరాల తరువాత ఆమెకు జాబ్‌ బోర్‌ కొట్టేసింది.సంగీతమే తన ప్రపంచం అనుకుంది.  ఉద్యోగం మానేసి సంగీతప్రదర్శనలకేఅంకితమైంది. ఆ…